ఇవిగో నిదర్శనాలు... | - | Sakshi
Sakshi News home page

ఇవిగో నిదర్శనాలు...

Jul 18 2025 5:22 AM | Updated on Jul 18 2025 5:22 AM

ఇవిగో నిదర్శనాలు...

ఇవిగో నిదర్శనాలు...

● మార్చి నెలలో బీఈడీ మొదటి సెమిస్టర్‌ పేపర్‌ –2 ప్రశ్నపత్రం లీకేజీ యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చింది. మంత్రి జోక్యం చేసుకున్నా వర్సిటీ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

● మహిళా వసతి గృహ విద్యార్థులు తమకు భోజనం, సౌకర్యాల కోసం అర్ధరాత్రి చేసిన ఆందోళన వర్సిటీ స్థాయిని ప్రశ్నార్థకంగా మార్చింది.

● పాముకాటుతో క్యాంపస్‌లో విదేశీ విద్యార్థి దుర్మరణం చెందాడు.

● క్యాంపస్‌లో ఒక ఆచార్యుడు ఉద్దేశపూర్వకంగా తనను కారుతో ఢీకొట్టారని ఒక పరిశోధక విద్యార్థిని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

● 2024, 2025 సంవత్సరాల్లో ఇన్‌చార్జి పాలనలో దూర విద్య పరీక్షల్లో రూ.కోట్లు చేతులు మారాయని, వర్సిటీ పరిశీలకులకు దేహశుద్ధి జరిగినా ఉన్నతాధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరించారు.

● న్యాయ విభాగంలో గత ఏడాదిలో విద్యార్థులు అనేక సార్లు ఆందోళనలు చేశారు. ఆర్కిటెక్చర్‌ కోర్సు గాడి తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement