నిత్యాన్నదానానికి రూ.1.74 లక్షలు విరాళం | - | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదానానికి రూ.1.74 లక్షలు విరాళం

Nov 9 2023 1:30 AM | Updated on Nov 9 2023 1:30 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు బుధవారం రూ.1.74 లక్షల విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌ పటాన్‌చెరువు ప్రాంతానికి చెందిన ఆర్‌.అశోక్‌గౌడ్‌ ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి ఈ మొత్తాన్ని అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి మధు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement