పెళ్లి పేరుతో ఘరాన మోసం.. కోరిక తీర్చుకొని ఆపై! | Man Cheats Woman In The Name Of Marriage in Hyderabad | Sakshi
Sakshi News home page

పెళ్లి పేరుతో ఘరాన మోసం.. కోరిక తీర్చుకొని ఆపై!

Apr 11 2021 4:42 PM | Updated on Apr 11 2021 7:53 PM

Man Cheats Woman In The Name Of Marriage in Hyderabad  - Sakshi

సాక్షి, శంషాబాద్: పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ప్రకాష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేబీ. దొడ్డికి చెందిని బైండ్ల రాజేందర్‌(25) అదే గ్రామానికి చెందిన యువతి(19) పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెతో అనేక సార్లు శారీరకంగా కలిశాడు.

ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా ముఖం చాటేశాడు. ఎన్ని సార్లు పెళ్లి ప్రస్తావని తీసుకొచ్చిన మోఖం చాటేశాడు. దీంతో,  తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement