రూ.6కు అంగీకార పత్రం | - | Sakshi
Sakshi News home page

రూ.6కు అంగీకార పత్రం

Jul 8 2025 5:06 AM | Updated on Jul 8 2025 5:06 AM

రూ.6కు అంగీకార పత్రం

రూ.6కు అంగీకార పత్రం

కూటమి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనలేమని ఫ్యాక్టరీలు చేతులెత్తేస్తున్నాయి. అందుకు నిదర్శనమే జీడీనెల్లూరు మండలంలోని ఓ ఫ్యాక్టరీ ఇచ్చిన అంగీకార పత్రం నిదర్శనంగా నిలుస్తోంది. అందులో తోతాపురి కేజీ రూ.6కే విక్రయిస్తున్నామని రైతుల నుంచి సంతకాలు తీసుకుంటోంది. ఆ పత్రాలను కూడా బయటకు ఇవ్వకుండా, ఫొటోలు తీయనీకుండా అడ్డుకుంటోంది. అతి కష్టం మీద ఓ అంగీకార పత్రం బయటకు వచ్చింది. తద్వారా సూపర్‌సిక్స్‌ రేటు తెల్లతేటమైంది. ఇదీ కూడా ఒక మాయే నంటూ రైతులు పలువురు మండిపడుతున్నారు. పూతలపట్టులోని ఓ ఫ్యాక్టరీ రూ.5 చొప్పున్న చెల్లిస్తోందని, ఆ చెల్లింపులు బ్యాంకులో జమ అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తోతాపురి కేజీ రూ.8 చొప్పున్న ఇవ్వాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement