
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల శ్రీవారి దర్శనానికి 8గంటలు పడుతోంది. గురువారం అర్ధరాత్రి వరకు 56,723 మంది దర్శించుకున్నారు.
ఒడ్డిపల్లెలో పల్లెనిద్రకు ముందు గుడ్నైట్ చెబుతున్న మంత్రి ఆర్కే రోజా
అప్పలాయగుంటలో సంక్షేమ బోర్డును ప్రారంభిస్తున్న మంత్రి రోజా
– IIలో

