స్నేహితుడిని డ్రాప్‌ చేసి వస్తూ .. | - | Sakshi
Sakshi News home page

స్నేహితుడిని డ్రాప్‌ చేసి వస్తూ ..

Sep 21 2023 1:00 AM | Updated on Sep 21 2023 1:40 PM

- - Sakshi

చిత్తూరు: స్నేహితుడిని ఇంటి వద్ద దిగబెట్టి తిరిగి వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి పట్టణంలోని రంగబాబు సర్కిల్‌లో చోటు చేసుకుంది.

ఎస్‌ఐ సుబ్బారెడ్డి కథనం మేరకు.. పట్టణంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన రఫీ(23) తన బైక్‌పై స్నేహితుడిని ఇంటి వద్ద డ్రాప్‌ చేసి తిరిగి వస్తున్నాడు. రంగబాబు సర్కిల్‌లో రోడ్డు క్రాస్‌ చేస్తుండగా బైక్‌ను తిరుపతి వైపు వెళుతున్న కేఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో రఫీ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement