320 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ | Stock market updates September 10th 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 320 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

Sep 10 2025 9:21 AM | Updated on Sep 10 2025 9:40 AM

Stock market updates September 10th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:19 సమయానికి నిఫ్టీ(Nifty) 109 పాయింట్లు పెరిగి 24,976కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 327 పాయింట్లు  పుంజుకుని 81,436 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement