500 పాయింట్లు పడిన సెన్సెక్స్‌ | Stock Market Update: Sensex Falls 504 Points, Nifty Down 146 in Early Trade | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 500 పాయింట్లు పడిన సెన్సెక్స్‌

Aug 28 2025 9:47 AM | Updated on Aug 28 2025 11:41 AM

stock market updates on August 28th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 146 పాయింట్లు పడిపోయి 24,564కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 504 ప్లాయింట్లు  దిగజారి 80,274 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement