బేవకూఫ్‌లో ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థకు వాటాలు | Aditya Birla To Invest Rs200 Crore In Bewakoof | Sakshi
Sakshi News home page

బేవకూఫ్‌లో ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థకు వాటాలు

Dec 2 2022 9:37 AM | Updated on Dec 2 2022 10:23 AM

Aditya Birla To Invest Rs200 Crore In Bewakoof - Sakshi

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ టీఎంఆర్‌డ­బ్ల్యూ తాజాగా డీ2సీ బ్రాండ్‌ అయిన బేవకూఫ్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసినట్లు తెలిపింది. 70–80 శాతం వాటా కోసం రూ. 200 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు వెల్లడించింది. 

వచ్చే అయిదేళ్లలో రూ. 1,500 కోట్ల ఆదాయాలను బేవకూఫ్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. క్యాజువల్‌ వేర్‌ విభాగంలో వినూత్న బ్రాండ్‌గా బేవకూఫ్‌ నిలుస్తోందని టీఎంఆర్‌డబ్ల్యూ సీఈవో ప్రశాంత్‌ తెలిపారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement