నల్లబర్లీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు | - | Sakshi
Sakshi News home page

నల్లబర్లీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు

Jul 17 2025 3:48 AM | Updated on Jul 17 2025 3:48 AM

నల్లబర్లీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు

నల్లబర్లీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు

సంతమాగులూరు(అద్దంకి): సంతమాగులూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ నల్ల బర్లీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మార్కెట్‌ యార్డు నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి రైతూ పండించిన నల్లబర్లీ ఆకు మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పారు. అందుకే కొనుగోలు కేంద్రాలను పెంచుతున్నట్లు తెలిపారు. నూతన మార్కెట్‌ కమిటీ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా తేలప్రోలు రమేశ్‌, మరికొంతమంది సభ్యులుగా ప్రమాణీ స్వీకారం చేశారు. కలెక్టర్‌ వెంకటమురళి, ఎమ్మెల్యే అరవిందబాబు, జీవీ ఆంజనేయులు, ఎరిక్షన్‌బాబు, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement