నేడు వైఎస్సార్‌సీపీ పీఏసీ సమావేశం | YSRCP Political Advisory Committee Meeting on july 29: Andhra pradesh | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ పీఏసీ సమావేశం

Jul 29 2025 2:32 AM | Updated on Jul 29 2025 2:34 AM

YSRCP Political Advisory Committee Meeting on july 29: Andhra pradesh

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యులతో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.

సమకాలీన రాజకీయ అంశాలు, బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ(రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో) కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో వైఎస్‌ జగన్‌ చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement