అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ క్యాండిల్‌ ర్యాలీ | YSRCP candle rally in all district centers | Sakshi
Sakshi News home page

అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ క్యాండిల్‌ ర్యాలీ

Nov 2 2025 8:23 PM | Updated on Nov 2 2025 9:03 PM

YSRCP candle rally in all district centers

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ  వేంకటేశ్వరస్వామ ఆలయంలో శనివారం ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్సార్‌సీపీ క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించింది.   ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొని మృతి చెందిన భక్తులకు సంతాపం ప్రకటిస్తూ క్యాండిల్‌ ర్యాలీ చేపట్టారు.

అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకూ క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. 

శ్రీ సత్యసాయి జిల్లా:

  • కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని పుట్టపర్తిలో వైఎస్సార్‌సీపీ నేతల కొవ్వొత్తుల ర్యాలీ. 
  •  బాబు పాలనలో భక్తుల భద్రత కరువైందని ఆగ్రహం.

తూర్పుగోదావరి జిల్లా.

  • కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి రోజు మృతి చెందిన భక్తులకు సంతాపం ప్రకటిస్తూ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ
  • రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ వద్ద నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ , మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, రౌతు సూర్యప్రకాశరావు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్

కర్నూలు జిల్లా: 

  • శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరణించిన తొమ్మిది మంది ఆత్మలకు శాంతి చేకూరాలంటూ 33వ వార్డులో కొవ్వొత్తులతో నిరసన తెలిపిన నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , వైఎస్సార్‌సీపీ నాయకులు , కార్యకర్తలు , మహిళలు

  •  కాశీబుగ్గ లో జరిగిన ప్రమాద ఘటన అయ్యప్పస్వామి భక్తులతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే విరుపాక్షి
     

  • అదోని భిమాస్ సర్కిల్ లో బాబు పాలనలో భక్తులకు భద్రత కరువు అని వైఎస్ఆర్సిపి నాయకులు క్యాండిల్ లతో నిరసన..
  • కాశిబుగ్గ లో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ వెలిగించి మౌనం పాటించిన వైఎస్ఆర్సిపి నాయకులు..

అనంతపురం: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుతూ అనంతపురం టవర్ క్లాక్ వద్ద క్యాండిల్ ప్రదర్శన చేపట్టిన వైఎస్సార్‌సీపీ నేతలు.  పాల్గొన్న మేయర్ మహమ్మద్ వాసీం

కాకినాడ జిల్లా

  • కాశిబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకురాలని జగ్గంపేటలో వైఎస్సార్‌సీపీ క్యాండిల్ ర్యాలీ.
  • కాశిబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకురాలని తుని లో వైఎస్సార్‌సీపీ  క్యాండిల్ ర్యాలీ.

పశ్చిమగోదావరి జిల్లా:

  • భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో  వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చినిమిల్లి వెంకట రాయుడు ఆధ్వర్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మృతి చెందిన భక్తులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన
     

శ్రీకాకుళం :

  • కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆంకాక్షిస్తూ క్యాండిల్స్‌తో నిరసన
  • హాజరైన మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, వైఎస్సార్‌సీపీ నేతలు

విశాఖ: 

  • కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ఆర్సిపి నేతలు క్యాండిల్ ర్యాలీ.
  • జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టిసి కాంప్లెక్స్ వరకు ర్యాలీ.
  • భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించిన వైఎస్ఆర్ సీపీ నేతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement