మద్దతు ధరకు విక్రయించండి | - | Sakshi
Sakshi News home page

మద్దతు ధరకు విక్రయించండి

Dec 18 2025 7:44 AM | Updated on Dec 18 2025 7:44 AM

మద్దతు ధరకు విక్రయించండి

మద్దతు ధరకు విక్రయించండి

బొమ్మనహాళ్‌ మండలంలో 20,355 ఎకరాల్లో వరి సాగు చేశారు. బయట మార్కెట్‌లో ధాన్యం క్వింటాలు ధర తక్కువగా ఉంది. ఉద్దేహాళ్‌, శ్రీధరఘట్ట సహకార సొసైటీల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏ గ్రేడ్‌ వరి అయితే రూ. 2,389, సాధారణం అయితే రూ.2,369 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 25 వేల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నాం.

– సాయికుమార్‌, వ్యవసాయాధికారి, బొమ్మనహాళ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement