ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Nov 11 2025 5:59 AM | Updated on Nov 11 2025 5:59 AM

ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులుగా రమణకుమారి, ధనలక్ష్మీ, ఎ.కమల

అనకాపల్లి: ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) 5వ రాష్ట్ర మహాసభలు ముగింపు కార్యక్రమం స్థానిక గవరపాలెం జీవీఎంసీ చిన్న హైస్కూల్‌ ఎదురుగా కర్రి రమేష్‌ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా జి.రమణకుమారి(నంద్యాల), ప్రధాన కార్యదర్శిగా కె.ధనలక్ష్మి, కోశాధికారిగా ఎ.కమల(విజయనగరం జిల్లా) ఎన్నికయ్యారు. వీరితో పాటు 23 మంది ఆఫీస్‌ బేరర్స్‌, 30 మంది యూనియన్‌ సభ్యులుగా ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement