కమిషనర్‌కు వినతి ఇస్తే.. సమాధానమే లేదు | - | Sakshi
Sakshi News home page

కమిషనర్‌కు వినతి ఇస్తే.. సమాధానమే లేదు

Sep 4 2025 6:19 AM | Updated on Sep 4 2025 6:19 AM

కమిషనర్‌కు వినతి ఇస్తే.. సమాధానమే లేదు

కమిషనర్‌కు వినతి ఇస్తే.. సమాధానమే లేదు

మాకు టీడీఆర్‌ బాండ్లు వద్దు.. నష్ట పరిహారంగా నగదు ఇవ్వాలి. 2023లో గ్రామాల వారీగా ధర నిర్ణయించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో నష్ట పరిహారం ఇవ్వడానికి అంతా సిద్ధం చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్‌ వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ జీవో రద్దు చేశారు. గత నెల 31న టీడీఆర్‌ బాండ్లు ఇస్తామంటూ జీవో ఇచ్చారు. వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ను కలిసి టీడీఆర్‌ బాండ్లు వద్దు అని కోరాం. మాకు సంబంధం లేదని సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.

– కర్రి అప్పారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, తిమ్మరాజు పేట, అచ్యుతాపురం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement