రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీల్లో శ్రావ్యశ్రీ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీల్లో శ్రావ్యశ్రీ ప్రతిభ

Jul 14 2025 4:47 AM | Updated on Jul 14 2025 4:47 AM

రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీల్లో శ్రావ్యశ్రీ ప్రతిభ

రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీల్లో శ్రావ్యశ్రీ ప్రతిభ

రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన శ్రావ్యశ్రీకి మెమెంటో అందజేస్తున్న దృశ్యం

ఎస్‌.రాయవరం : రాష్ట్ర స్థాయి చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఎస్‌.రాయవరం గ్రామానికి చెందిన భీమరశెట్టి శ్రావ్యశ్రీ ప్రథమ స్థానంలో నిలిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. విశాఖపట్నం బీవీకె కళాశాలలో ఈ నెల 12,13 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్‌ 15 బాలికల చదరంగలో రాష్ట్ర వ్యాప్తంగా 99 మంది పాల్గొన్నారని, అందులో ఎస్‌.రాయవరానికి చెందిన శ్రావ్యశ్రీ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ మేరకు శ్రావ్యశ్రీని కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, స్నేహితులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement