-
హోంమంత్రి అదనపు కార్యదర్శిగా రమ్యశ్రీ
సాక్షి, నాదెండ్ల: రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితకు అదనపు కార్యదర్శిగా అద్దంకి రమ్యశ్రీ నియమించబడ్డారు. ఆమె నాదెండ్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావటంతో బుధవారం రిలీవ్ అయ్యారు. రమ్యశ్రీ ఇటీవలే నాదెండ్లకు బదిలీపై ఎంపీడీవోగా వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు అభినందించారు. -
కలెక్టర్ కిషన్కు పదోన్నతి
కలెక్టరేట్, న్యూస్లైన్ : సెలక్షన్ గ్రేడ్ అధికారిగా కలెక్టర్ గంగాధర కిషన్కు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఇంతకాలం అడిషనల్ సెక్రటరీ హోదాలో ఉన్న కలెక్టర్ ప్రస్తుతం సెక్రటరీ హోదా పొందారు. ప్రభుత్వం జీఓ ఆర్టీ 441 ప్రకారం రాష్ట్రంలో 2001 బ్యాచ్కు చెందిన తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులకు పదోన్నతి కల్పించింది. కలెక్టర్ కిషన్తోపాటు జిల్లాలో గతంలో వివిధ హోదాల్లో పనిచేసిన స్మితాసభర్వాల్, నీతూప్రసాద్, శ్రీనివాస్రాజు పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement