నగరంలోని ఓ ఇంట్లో చోరి
హైదరాబాద్ : నగరంలోని కర్మన్ఘాట్ క్రాంతినగర్ లో ఓ ఇంట్లో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. 6తులాల బంగారం, రూ.5వేల నగదు అపహరణకు గురయిందని బాధితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.