వీసా ఫీజుల పెంపులో ఉద్దేశమేంటి?
భారతీయ ఐటీ కంపెనీలేనా టార్గెట్!
వాషింగ్టన్: భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఎటువైపు దారి తీస్తున్నాయి?. ఇటీవల ఇమ్మిగ్రేషన్ పేరుతో భారత విద్యార్థులను తిరిగి పంపించేశారు. అమెరికాలోని కంపెనీల్లో పనిచేసే విదేశీయులకు జారీ చేసే హెచ్1బీ, ఎల్1 వీసా ఫీజులను భారీగా పెంచారు. దీంతో అక్కడి భారత ఐటీ కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడనుంది. అమెరికా ఎందుకిలా చేస్తోంది? ఆదాయం పెంచుకోవడానినా..! భారతీయ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకా..! ఈ సాకుతో అక్కడికి వెళ్లే భారతీయుల సంఖ్యను తగ్గించేందుకేనా..?
పెంచిన ఫీజు చెల్లించాల్సిందేనా..
హెచ్1బీ, ఎల్1 వీసాల జారీకి పెంచిన ఫీజులు 2015 డిసెంబర్ 18 నుంచి అమల్లోకి వస్తాయని అమెరికా పేర్కొంది. దీంతో డిసెంబర్ 18 తర్వాత ఈ వీసాలకు దరఖాస్తు చేసుకున్న వారంతా పెంచిన ఫీజు చెల్లించాల్సి వస్తుంది. పెంచిన ఫీజులను నోటిఫై చేస్తూ అమెరికా మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. పెంచిన ఫీజు ప్రకారం హెచ్1బీ వీసాల కోసం రూ.2.7 లక్షలు, ఎల్1ఏ, ఎల్1బీ వీసాల కోసం దాదాపు రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 50 శాతం కన్నా ఎక్కువ మంది విదేశీయులు ఉన్న కంపెనీలకు ఈ ఫీజు పెంపు వర్తిస్తుంది. దీంతో అక్కడికి వెళ్లే ఉద్యోగుల నుంచి కంపెనీలు ఈ మొత్తాన్ని వసూలు చేసే అవకాశం ఉంది.
పైగా ఈ ఫీజు ప్రాసెసింగ్, ఫ్రాడ్ ప్రివెన్షన్ తదితర ఫీజులకు అధికం. కాగా, తాజాగా పెంచిన ఫీజులు 2025 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని సిటిజన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. సవరించిన చట్టం ప్రకారం కనుక ఫిబ్రవరి 11 తర్వాత వచ్చిన దరఖాస్తులు లేకపోతే తిరస్కరిస్తామని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా దరఖాస్తు పత్రాలను సీఐఎస్ సవరించింది. ఇప్పటి వరకు ఏటా రూ.467 కోట్లు ఐటీ కంపెనీలు ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయని, తాజా నిర్ణయంతో దాదాపు రూ.9350 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని నాస్కాం అనే భారత్కు చెందిన ఐటీ కంపెనీ పేర్కొంది.
భారతీయ ఉద్యోగులే లక్ష్యం?
Published Thu, Jan 14 2016 1:52 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
అలా మొదలై.. 'డి' ఫర్ దినేశ్ వరకూ..
June9: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
మహాత్ముడికి మోడీ నివాళి
ఓటమికి కారణాలు తెలుసుకుంటాం.. దాడులు చేయడం సరికాదు
రెండో రోజు.. చేప మందు కోసం పోటెత్తిన జనాలు
TG: కాసేపట్లో గ్రూప్-1 పరీక్ష ప్రారంభం
పిల్లలూ గుర్తుందా!? వేసవి సెలవులు అయిపోవచ్చాయి..!
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు
ముంబైలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
వరుస దాడులు..భయాందోళనలో ప్రజలు..
తప్పక చదవండి
- రెండో రోజు.. చేప మందు కోసం పోటెత్తిన జనాలు
- TG: కాసేపట్లో గ్రూప్-1 పరీక్ష ప్రారంభం
- చెలరేగిన విండీస్ బ్యాటర్లు.. పసికూన ముందు భారీ టార్గెట్
- బేగంపేటలో వ్యక్తి దారుణ హత్య..
- 15 నెలల చిన్నారిపై వీధి కుక్కల దాడి
- ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్.. వెల్లయన్ సుబ్బయ్య
- కృతి రికార్డ్
- రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఎంతో కష్టపడ్డాం.. మంత్రి పదవి ఇవ్వండి
- దాడులపై పోలీసులు ప్రేక్షక పాత్ర
Advertisement