గాజా/జెరూసలేం: తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న గాజా ప్రాంతంలో సోమవారం ప్రశాంత పరిస్థితి ఏర్పడింది. ఇరవై రోజులపాటు తుపాకులు, రాకెట్ దాడులతో దద్దరిల్లిన ప్రాంతంలో ఒక్కసారిగా ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ మిలిటరీ దాడులు తగ్గడం, హమాస్ రాకెట్ దాడులు గణనీయంగా తగ్గడంతో గత 20 రోజులతో పోల్చితే గాజా ప్రశాంతంగా కనిపించింది. మరో వైపు, ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణకు అంతం పలుకుతూ వెంటనే కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చాయి.
మానవతా దక్పథంతో కూడిన బేషరతు కాల్పుల విరమణ ఒప్పందం ఉభయపక్షాల మధ్య తక్షణం కుదరాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదివారం రాత్రి పిలుపునిచ్చింది. రంజూన్(ఈద్) పర్వదినం తర్వాత కూడా కాల్పుల విరమణ కొనసాగించాలని, ఘర్షణలో దెబ్బతిన్న గాజా ప్రాంత బాధితులకు అత్యవసర సహాయం అందేలా సహకరించాలని కోరింది.
శనివారం గాజాలోని వివిధ ప్రాంతాలలో శిధిల భవనాల నుంచి మరో 100 మృతదేహాలను వెలికి తీశారు. వాటిని ఆస్పత్రులకు తరలించినట్లు పాలస్తీనా అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. దీంతో గత 20 రోజుల్లో పాలస్తీనాలో మృతుల సంఖ్య వెయ్యి దాటింది.
హమ్మయ్య! ఎంత ప్రశాంతత!
Published Mon, Jul 28 2014 6:45 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement