
చరిత్రలో నిలిచిపోయిన హీరో..
మాతృమూర్తికి గుడి కట్టించడం అన్నది అరుదైన విషయం.
ఆ గుడిలో గాయత్రిదేవి విగ్రహాన్ని, శివలింగాన్ని కూడా కట్టించారు. మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం తన మాతృమూర్తి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేద పండితుల విశేష పూజల మధ్య నిర్వహించారు. అనంతం సహస్య స్త్రీలకు చీరల దానం చేశారు.‘ ముని, కాంచన, గంగ, శివలింగ... ఇలా వరుసగా హారర్ థ్రిల్లర్స్ చేసి, ప్రేక్షకులకు దడ పుట్టిస్తున్నారు. అదే విధంగా మాతృమూర్తికి ఆలయం కట్టించి ప్రజల గుండెల్లో ఒక స్థానం సంపాదించారు.