జమ్మూకశ్మీర్ ఎన్కౌంటర్ చోటుచేసుకుని ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
	హంద్వారా: జమ్మూకశ్మీర్ ఎన్కౌంటర్ చోటుచేసుకుని ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉగ్రవాది హతమయ్యాడు. హంద్వారాలో ఆదివారం అర్థరాత్రి ఈ ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.
	
	తొలుత ఒక ఉగ్రవాదే చినపోయినట్లు వార్తలు వచ్చినా అనంతరం ముగ్గురు ఆర్మీ జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు భద్రతాధికారులు ధృవీకరించారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
