‘నక్సలైట్ల ఎజెండానే సర్కారు అమలు చే స్తోంది’ | TRS government following naxalites agenda | Sakshi
Sakshi News home page

‘నక్సలైట్ల ఎజెండానే సర్కారు అమలు చే స్తోంది’

Feb 28 2015 1:28 AM | Updated on Sep 2 2017 10:01 PM

‘నక్సలైట్ల ఎజెండానే సర్కారు అమలు చే స్తోంది’

‘నక్సలైట్ల ఎజెండానే సర్కారు అమలు చే స్తోంది’

సమ సమాజ నిర్మాణం కోసం పనిచేసిన వేలాది మందిని పొట్టన పెట్టుకున్న అప్పటి టీడీపీ ప్రభుత్వం..

సాక్షి, హైదరాబాద్: సమ సమాజ నిర్మాణం కోసం పనిచేసిన వేలాది మందిని పొట్టన పెట్టుకున్న అప్పటి టీడీపీ ప్రభుత్వం.. అమాయక యువకుల్ని సైతం నక్సలైట్ల పేరుతో పిట్టల్లా కాల్చి చంపిందని, కానీ, తమ ప్రభుత్వం నక్సలైట్ల ఎజెండానే అమలు చేస్తోందని టీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద నక్సలైట్ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement