హైదరాబాద్లో స్వైన్ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో స్వైన్ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం వివిధ ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చిన జ్వర పీడితులకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఇద్దరుమహిళలకు స్వైన్ఫ్లూ సోకినట్టు వైద్యులు తేల్చారు. వీరు సోమాజిగూడ యశోద ఆస్పత్రి, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్లో చికిత్స పొం దుతున్నారు. వారంరోజుల్లో నగరంలో స్వైన్ఫ్లూ కేసుల సంఖ్య ఆరుకు చేరింది.