13న పదో తరగతి ఫలితాలు విడుదల | Telangana SSC 2019 Results to be released on May 13 | Sakshi
Sakshi News home page

13న పదో తరగతి ఫలితాలు విడుదల

May 10 2019 2:03 PM | Updated on May 10 2019 2:06 PM

Telangana SSC 2019 Results to be released on May 13 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 13వ తేదీన విడుదల కానున‍్నాయి. సోమవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ అధికారులు ఫలితాలు విడుదల చేస్తారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీవరకూ జరిగాయి. కాగా ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఫలితాల విడుదలలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement