తెలంగాణ ఉభయ సభలు రేపటికి వాయిదా | Telangana assembly adjourned | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉభయ సభలు రేపటికి వాయిదా

Nov 12 2014 3:00 PM | Updated on Jun 4 2019 8:03 PM

తెలంగాణ శాసనసభ, శాసన మండలి గురువారానికి వాయిదా పడ్డాయి.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసన మండలి గురువారానికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలు బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగాయి.


శాసన సభలో టీడీపీ, అధికార టీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సభా హక్కుల నోటీస్ ఇవ్వడం, ఎంపీ కవితను ఉద్దేశించి చేసిన ఆరోపణలుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో సభను రేపటికి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement