'చంద్రబాబు వల్లే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నష్టాలు' | nizam sugar factory is in lose because of chandra babu, says kavitha | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు వల్లే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నష్టాలు'

May 31 2015 5:53 PM | Updated on Aug 9 2018 4:51 PM

'చంద్రబాబు వల్లే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నష్టాలు' - Sakshi

'చంద్రబాబు వల్లే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నష్టాలు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నష్టాలు వచ్చాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నష్టాలు వచ్చాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మట్లాడారు. కమలనాథన్ కమిటీ వల్లే ఉద్యోగుల విభజన ప్రక్రియలో జాప్యం జరిగిందని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే బీజేపీ నేతలు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదంటూ ఈ సందర్భంగా ఎంపీ కవిత ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement