4కు చేరిన ఐడీఎల్ మృతుల సంఖ్య | Sakshi
Sakshi News home page

4కు చేరిన ఐడీఎల్ మృతుల సంఖ్య

Published Mon, Mar 2 2015 8:55 AM

Kukatpally IDL blast toll rises to 4

హైదరాబాద్: కూకట్ పల్లి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్(పాత ఐడీఎల్)లో పేలుడులో మృతి చెందిన వారి సంఖ్య 4కు చేరింది. మహాత్మ గౌడ్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఫిబ్రవరి 23న ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డిటోనేటర్ ప్లాంట్ లో పేలుడు సంభవించడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement
Advertisement