'రైతుల్ని మోసం చేసిన కేసీఆర్ సర్కార్' | kodanda reddy fires on trs government | Sakshi
Sakshi News home page

'రైతుల్ని మోసం చేసిన కేసీఆర్ సర్కార్'

Aug 3 2015 4:29 PM | Updated on Sep 3 2017 6:43 AM

పంటల బీమాపై రైతులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని టి.కాంగ్రెస్ నేత కోదండరెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: పంటల బీమాపై రైతులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని టి.కాంగ్రెస్ నేత కోదండరెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సర్కార్ ఇచ్చిన రూ.90 కోట్ల బీమా మొత్తాన్ని పెండింగ్లో పెట్టడం సరికాదన్నారు. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల పేరుతో బీమా ప్రీమియంలో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. పంటల బీమా పథకం అవకతవకలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని కోదండరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement