ప్రైవేట్ ఆస్పత్రులపై ఐటీ దాడులు

సాక్షి, కైలాస్నగర్(ఆదిలాబాద్): జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులపై మంగళవారం ఆదాయపన్నుల శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంజయ్ నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు. సినిమారోడ్డులోని శ్రీరామ నర్సింగ్హోమ్, బస్టాండ్ ఎదుట గల శారద నర్సింగ్ హోమ్లపై దాడులు నిర్వహించారు. అలాగే పట్టణంలోని ప్రధాన కూడళ్లలో గల పలు ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు నిర్వహించి రికార్డులు పరిశీలించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి