మండల కేంద్రంలో బుధవారం రాత్రి విద్యుత్ తీగ తెగిపడి రెండు ఎద్దులు, ఆవు మృతిచెందాయి. సీగిరి సుందరయ్య రైతుకు చెందిన పశువులపై విద్యుత్ తీగ తెగిపడటంతో జత ఎద్దులు, ఆవు మృతిచెందాయి.
విద్యుత్ తీగ తెగిపడి రెండు ఎద్దులు ఆవు మృతి
Mar 9 2017 9:49 AM | Updated on Sep 5 2018 3:37 PM
పెద్దపల్లి (జగిత్యాల జిల్లా): మండల కేంద్రంలో బుధవారం రాత్రి విద్యుత్ తీగ తెగిపడి రెండు ఎద్దులు, ఆవు మృతిచెందాయి. సీగిరి సుందరయ్య రైతుకు చెందిన పశువులపై విద్యుత్ తీగ తెగిపడటంతో ఈ సంఘటన జరిగింది.
Advertisement
Advertisement