బాన్సువాడ టౌన్ : విద్య వంటింటికే పరిమితం కాకూడదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బ్రహ్మిపత్రార్చన మహోత్సవానికి మంత్రి హాజరై భక్తులనుద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల్లో ఉన్న మేధాశక్తిని, విజ్ఞానాన్ని పెంపొందించేది ఉపాధ్యాయులైతే సరస్వతి దేవి అనుగ్రహం కూడా అవసరమేనని అన్నారు. ప్రపంచంలో అతి విలువైనది విజ్ఞానం అని, డబ్బు కంటే విజ్ఞనానికే విలువ ఉంటుందన్నారు.
రాష్ట్రంలో పెద్ద పెద్ద పరిశ్రమలు నిర్మించేందుకు విదేశీయులు రూ. 2 లక్షల 35 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని అందుకోసం శంషాబాద్, ఉప్పల్, గచ్చిబౌల్ ప్రాంతాల్లో స్థలాలను కూడా సేకరించారని, పరిశ్రమల ద్వారా 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని మంత్రి వివరించారు. అందుకే విద్యను పెంపొందించుకోవాలని సూచించారు. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో శ్యాంప్రసాద్ లాల్, నాయకులు సురేందర్రెడ్డి, శంభూరెడ్డి, కృష్ణరెడ్డి, అంజిరెడ్డి. గంగాధర్, గోపాల్రెడ్డి, ఎజాస్, సురేష్, జంగం విజయ, వాణి, లింగం తదితరులు ఉన్నారు.
మంత్రికి త్రుటిలో తప్పిన ప్రమాదం
బాన్సువాడ టౌన్ : బ్రహ్మిపత్రా మహోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కార్యక్రమానికి హాజరైన మంత్రిని నిర్వాహకులు స్టేజిపైకి ఆహ్వానించారు. స్టేజిపైకి మంత్రితోపాటు వెంట వచ్చిన అనుచరులు చోటమోట నాయకులు ఎక్కడంతో స్టేజి ఒక్కసారిగా కుప్పకూలింది. మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి కూర్చున్న కుర్చీ అలాగే కిందికి జారిపోయింది. దీంతో మంత్రికి ప్రమాదం తప్పింది. భక్తులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. మంత్రి క్షేమంగా ఉన్నారని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే మంత్రి భక్తులనుద్దేశించి మాట్లాడి తొందరగానే ప్రసంగం ముగించుకుని హైదరాబాద్కు బయలుదేరివెళ్లారు.
విద్య వంటింటికే పరిమితం కాకూడదు
Published Tue, Dec 16 2014 2:57 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రభుత్వ పథకాలతో మెరుగుపడిన జీవనం
ఆ కుటుంబానికి పథకాలే ఆధారం
ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి చూశాం ఫ చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోలేం ఫ మనసు విప్పిన ‘తూర్పు’ ఫ ఉమ్మడి జిల్లాలో ‘సాక్షి’ రోడ్ షో ఫ ఆరు నియోజకవర్గాల్లో 82 కిలోమీటర్ల మేర నిర్వహణ
ఓటరన్నా.. ఆలోచించు!
తాగునీటికి 2.25 టీఎంసీల నీళ్లు
నేటి నుంచి ఇంజనీరింగ్ సెట్
అక్రమ నిర్మాణాల తొలగింపులో లోకాయుక్త జోక్యం చేసుకోలేదు
ఇప్పట్లో మరమ్మతులు కష్టమే!
అథ్లెటిక్స్ సంఘంలో రాజకీయ నేతల పెత్తనం
పాప్లెట్ చేపలతో పరేషాన్!
తప్పక చదవండి
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement