భక్తులతో పోటెత్తిన కొండగట్టు | devotee rush in kondagattu | Sakshi
Sakshi News home page

భక్తులతో పోటెత్తిన కొండగట్టు

Apr 22 2016 12:09 PM | Updated on Sep 3 2017 10:31 PM

కరీంనగర్ జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి క్షేత్రం భక్తులతో నిండిపోయింది.

మల్యాల : కరీంనగర్ జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి క్షేత్రం భక్తులతో నిండిపోయింది. గురువారం అర్థరాత్రి వరకు 70వేల మంది స్వామిని దర్శించుకోగా శుక్రవారం ఉదయం మరో 30 వేల మంది మాలధారులు ఇక్కడికి చేరుకుని చందనాభిషేకంలో పాల్గొన్నారు. ఆలయంలో శుక్రవారం రాత్రి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాలకు మరో 70 వేల మంది రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement