సీఎం దిష్టిబొమ్మ దహనం | CM effigy burning | Sakshi
Sakshi News home page

సీఎం దిష్టిబొమ్మ దహనం

Dec 10 2015 4:59 PM | Updated on Aug 15 2018 9:30 PM

సిరికొండ మండలకేంద్రంలో గురువారం ఆశాకార్యకర్తలు తెలంగాణ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.

సిరికొండ మండలకేంద్రంలో గురువారం ఆశాకార్యకర్తలు తెలంగాణ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తమ జీతాలు పెంచాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కొన్ని రోజులుగాసమ్మె చేస్తున్న సంగతి తెల్సిందే. సమ్మెలో భాగంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో ఆశాకార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement