జిల్లాలోని చౌటుప్పల్ మండలం లక్కారంలో 10 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు
నల్గొండ: జిల్లాలోని చౌటుప్పల్ మండలం లక్కారంలో 10 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు తీసుకున్న పైలేరియా మాత్రలు వికటించడంతో తీవ్ర అస్వస్థతకు లోనైయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.