మాత్రలు వికటించి 10మంది విద్యార్థులకు అస్వస్థత | 10 students upset to take filaria tablets | Sakshi
Sakshi News home page

మాత్రలు వికటించి 10మంది విద్యార్థులకు అస్వస్థత

Dec 15 2014 9:57 PM | Updated on Oct 2 2018 3:46 PM

జిల్లాలోని చౌటుప్పల్ మండలం లక్కారంలో 10 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు

నల్గొండ: జిల్లాలోని చౌటుప్పల్ మండలం లక్కారంలో 10 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు తీసుకున్న పైలేరియా మాత్రలు వికటించడంతో తీవ్ర అస్వస్థతకు లోనైయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement