కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును బుధవారం ప్రకటించింది.
నాగళ్ల గురుప్రసాద్ రావుకు కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ ను ప్రకటించారు. విజయవాడ, గుంటూరులలో తెలుగు అధ్యాపకుడిగా నాగళ్ల గురుప్రసాద్ రావు పనిచేశారు. పదవీ విరమణ పొందాక విజయవాడ సిద్ధార్థ కళాపీఠం కార్యదర్శిగా దాదాపు రెండు దశాబ్ధాలు పనిచేశారు. పాపినేని శివశంకర్, నాగళ్ల గురుప్రసాద్ రావులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ ప్రకటనలో అభినందించారు.