బడికొచ్చిన కొండచిలువ | python-in-chintakunta-primary-school | Sakshi
Sakshi News home page

బడికొచ్చిన కొండచిలువ

Jan 7 2017 12:45 PM | Updated on Sep 15 2018 4:12 PM

సంగారెడ్డి జిల్లాలోని ఓ పాఠశాలలో కొండచిలువ కలకలం రేపంది.

ఆందోల్‌:  సంగారెడ్డి జిల్లాలోని ఓ పాఠశాలలో  కొండచిలువ కలకలం రేపంది. పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు పామును చూసి పరుగులు తీశారు. ఈ సంఘటన జిల్లాలోని ఆందోల్‌ మండలం చింతకుంటలో శనివారం వెలుగుచూసింది. శనివారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు పాఠశాల ఆవరణలో కొండచిలువను చూసి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement