ధర్మవరంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ | mlc elections in ananthpur district | Sakshi
Sakshi News home page

ధర్మవరంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

Mar 17 2017 11:18 AM | Updated on Aug 29 2018 6:26 PM

అనంతపురం జిల్లా ధర్మవరం గూడ్‌షెడ్‌ కొట్టాలలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.

ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరం గూడ్‌షెడ్‌ కొట్టాలలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో నలుగురు వైఎస్సార్‌సీపీ, ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ధర్మవరం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement