ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
తమిళసినిమా: సినిమా టికెట్ల ధర నిర్ణయంలో అమలు పరుస్తున్న విధి విధానాలేమిటన్నది రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. దేవరాజన్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ సినిమా టికెట్ల ధరలను చట్ట ప్రకారం మహానగరాల్లో అత్యధికంగా 50 రూపాయలు, నగర ప్రాంతాల్లో 40 రూపాయలు, గ్రామపంచాయతీల్లో 25 రూపాయలుగా నిర్ణంచబడిందన్నారు. అలాంటిది వాస్తవంగా ఆ ధరలకు రెండింతలకు పైగా థియేటర్లలో టికెట్ల ధరలను వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.
సమీపకాలంలో తాను ఒక సినిమాను చూశానని అక్కడ టికెట్ ధరను 120 రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు.ఈ విషయమై ఆ థియేటర్ నిర్వాహకులను ప్రశ్నించగా వారు సరైన బదులు ఇవ్వలేదన్నారు.ప్రభుత్వానికి పిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు.కాబట్టి తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.ఆ పిటీషన్ చెన్నై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సంజయ్కిషన్ కౌల్, పుష్పా సత్యనారాయణల సమక్షంలో బుధవారం విచారణకు వచ్చింది.సినిమా టికెట్ ధరల పట్టిక విషయమై అవలంబిస్తున్న విధి విధానాలేమిటన్నది రెండు వారాల్లో హైకోర్టుకు వివరించాలని రాష్ట్రప్రభుత్వానికి న్యాయమూర్తులు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సినిమా టికెట్ల ధరలపై విధివిధానాలేమిటి?
Published Thu, Jan 7 2016 2:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement