♦ వికలాంగులకు ప్రతి జిల్లాలో కేంద్రం ఏర్పాటు చేయాలన్న బాంబే హైకోర్టు
♦ నిపుణులతో ఓ కమిటీ నియామిస్తూ ఉత్తర్వులు
సాక్షి, ముంబై : వికలాంగ విద్యార్థులకు ప్రతి జిల్లాలో ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు సూచించింది. ఇందుకోసం నిపుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ మోహిత్ షా, జస్టిస్ ఎ.కె.మెనన్ వెల్లడించారు. కేం ఆస్పత్రి డాక్టర్లు, నాయర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ హరీశ్ శెట్టి, వైద్య-విద్య పరిశోధన అధికారులు, ప్రజా ఆరోగ్య విభాగ అధికారులు కమిటీలో సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ కమిటీ సభ్యులు జిల్లాల్లో కేంద్రాల ఏర్పాటుకు సాంకేతిక సహాయాన్ని అందజేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నాలుగే కేంద్రాలున్నాయి. అందులో ముంబైలో ఒకటి, పుణేలో ఒకటి ఉన్నాయి.
రాష్ట్రంలో 37,358 మంది వైకల్యం కలిగిన విద్యార్థులు పాఠశాలల్లో చదువుకోడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తేలింది. ఈ ప్రత్యేక కేంద్రాల వల్ల వికలాంగ విద్యార్థులకు సరిఫికెట్ల జారీ వంటి పనులు త్వరగా జరుగుతాయి. వైకల్యం ఉండి చదువుకుంటున్న విద్యార్థుల పరీక్షలు రాయడానికి ఎవరినైనా కేటాయించాలని హెచ్ఎస్సీ, ఎస్ఎస్సీ బోర్డులకు కోర్టు సూచించింది.
వారికోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయండి
Published Sat, Jul 25 2015 3:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement