వినాయక నిమజ్జనంలో అపశ్రుతి | 1 died in due to current shock in ganesh immersion | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

Sep 16 2016 4:03 PM | Updated on Sep 4 2017 1:45 PM

వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది.

నిజామాబాద్: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. పార్వతి తనయుడిని నిమజ్జనానికి తరలిస్తున్న వాహనానికి విద్యుత్ తీగలు తాకడంతో దాని పై ఉన్న ఓ యువకుడు విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లాలోని ఎల్లంగూట ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తుండగా.. వాహనం పై ఉన్న నరేష్(28)కు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement