టీ విరామానికి లంక 4 వికెట్లు  | Sri Lanka Lost 4 Wickets at Tea Break | Sakshi
Sakshi News home page

Nov 24 2017 2:32 PM | Updated on Nov 9 2018 6:43 PM

Sri Lanka Lost 4 Wickets at Tea Break - Sakshi - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : నాగ్‌పూర్‌ టెస్ట్‌లో టీమిండియా బౌలర్ల దాటికి లంక బ్యాట్స్‌మెన్లు పరుగుల కోసం చెమటోడుస్తున్నారు.  టీ విరామానికి 59 ఓవర్లలో లంక 4 వికెట్లు కోల్పోయి.. 154 పరుగులు చేసింది. హాఫ్‌ సెంచరీ సాధించిన ఎఫ్‌డీఎం కరుణరత్నేను ఇషాంత్‌ శర్మ ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. 

ఇషాంత్‌కు రెండు వికెట్లు, అశ్విన్‌, జడేజాకు తలో వికెట్‌ పడ్డాయి. ప్రస్తుతం క్రీజులో ఛండీమాల్‌(47 పరుగులు), డిక్వెల్లా(18 పరుగులు) ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement