మహిళల డబుల్స్ విభాగంలో నాలుగో సీడ్ సానియా మీర్జా (భారత్)–షుయె పెంగ్ (చైనా) జోడీ రెండో రౌండ్లోకి ప్రవేశించింది.
మహిళల డబుల్స్ విభాగంలో నాలుగో సీడ్ సానియా మీర్జా (భారత్)–షుయె పెంగ్ (చైనా) జోడీ రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో సానియా–షుయె పెంగ్ ద్వయం 6–4, 6–1తో పెట్రా మార్టిక్–డోనా వెకిక్ (క్రొయేషియా) జంటపై గెలిచింది.