బెల్జియం చేతిలో భారత్ పరాజయం | Indias defeat at the hands of Belgium | Sakshi
Sakshi News home page

బెల్జియం చేతిలో భారత్ పరాజయం

Jun 15 2015 1:59 AM | Updated on Sep 3 2017 3:45 AM

వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ సన్నాహాల్లో భాగంగా భారత జట్టుకు తమ రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది.

యాంట్‌వర్ప్ (బెల్జియం) : వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ సన్నాహాల్లో భాగంగా భారత జట్టుకు తమ రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. బెల్జియంతో జరిగిన ఈ మ్యాచ్‌లో సర్దార్ సింగ్ సేన 1-2 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ 32వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు. 16న తమ చివరి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు యూఎస్‌ఏతో తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement