కృష్ణగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం | road accident in krishna giri | Sakshi
Sakshi News home page

కృష్ణగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం

Apr 26 2015 10:45 AM | Updated on Aug 30 2018 3:56 PM

తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

హైదరాబాద్: తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా పరిధిలోని హొసూరు వద్ద గ్రానైట్ లారీని కొరియర్ వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని క్రిష్టప్ప, చలపతి, రాజన్నలుగా గుర్తించారు. మృతులందరూ చిత్తూరు జిల్లా పలమనేరు వాసులుగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement