భద్రతా సవాళ్లపై ప్రసంగించిన మోదీ | Sakshi
Sakshi News home page

భద్రతా సవాళ్లపై ప్రసంగించిన మోదీ

Published Sun, Jan 22 2017 1:48 AM

భద్రతా సవాళ్లపై ప్రసంగించిన మోదీ - Sakshi

డెహ్రాడూన్‌: డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీలో శనివారం నిర్వహించిన సైనిక దళాల కమాండర్ల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశం ఎదుర్కొంటోన్న భద్రతా సవాళ్లపై తన ఆలోచనల్ని ఈ సందర్భంగా ప్రధాని పంచుకున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు సదస్సులో చర్చించిన అంశాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. నేవీ, ఆర్మీ, వాయుసేన అధిపతులు నివేదికలు సమర్పించారు.

Advertisement
Advertisement