భారత్ - బంగ్లా సరిహద్దుల్లో భూకంపం | Medium intensity quake hits Indo-Bangladesh border | Sakshi
Sakshi News home page

భారత్ - బంగ్లా సరిహద్దుల్లో భూకంపం

May 17 2016 6:17 PM | Updated on Sep 4 2017 12:18 AM

భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.5గా నమోదు అయింది.

న్యూఢిల్లీ :  భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.5గా నమోదు అయింది. ఈ మేరకు జాతీయ భూకంప పరిశోధన సంస్థ వెల్లడించింది. అయితే ఎక్కడ ఆస్తి, ప్రాణ నష్టం కానీ చోటు చేసుకున్నట్లు సమాచాం అందలేదు. మంగళవారం మధ్యాహ్నాం 3.42 కి భూమి స్వల్పంగా  కంపించింది. భూకంప కేంద్రాన్ని కనుగొన్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement