భారత్ - బంగ్లా సరిహద్దుల్లో భూకంపం | Medium intensity quake hits Indo-Bangladesh border | Sakshi
Sakshi News home page

భారత్ - బంగ్లా సరిహద్దుల్లో భూకంపం

May 17 2016 6:17 PM | Updated on Sep 4 2017 12:18 AM

భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.5గా నమోదు అయింది.

న్యూఢిల్లీ :  భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.5గా నమోదు అయింది. ఈ మేరకు జాతీయ భూకంప పరిశోధన సంస్థ వెల్లడించింది. అయితే ఎక్కడ ఆస్తి, ప్రాణ నష్టం కానీ చోటు చేసుకున్నట్లు సమాచాం అందలేదు. మంగళవారం మధ్యాహ్నాం 3.42 కి భూమి స్వల్పంగా  కంపించింది. భూకంప కేంద్రాన్ని కనుగొన్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement