సాక్ష్యాలు ఉంటేనే వారిని అనుమానించాలి | If there is evidence staggered them | Sakshi
Sakshi News home page

సాక్ష్యాలు ఉంటేనే వారిని అనుమానించాలి

Nov 21 2016 1:54 AM | Updated on Sep 2 2018 5:24 PM

సాక్ష్యాలు ఉంటేనే వారిని అనుమానించాలి - Sakshi

సాక్ష్యాలు ఉంటేనే వారిని అనుమానించాలి

వరకట్న వేధింపుల ఆత్మహత్యల కేసుల్లో బాధితురాలిని అత్తింటి వారు కట్నం కోసం వేధించారనీ, ఆమె చావుకు వారి చిత్రహింసలే కారణమని తెలిపే

న్యూఢిల్లీ: వరకట్న వేధింపుల ఆత్మహత్యల కేసుల్లో బాధితురాలిని అత్తింటి వారు కట్నం కోసం వేధించారనీ, ఆమె చావుకు వారి చిత్రహింసలే కారణమని తెలిపే సాక్ష్యాలుంటేనే అత్తింటి వారిని నిందితులుగా అనుమానించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పెళ్లరుున ఏడేళ్లలోపు కోడలు చనిపోతేనే వారిని ప్రాథమిక నిందితులుగా అనుమానించవచ్చంది. 1996 నాటి కేసులో కోర్టు పై ఉత్తర్వులిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement