బెంగాల్ గవర్నర్కు బీహార్ బాధ్యతలు | Bengal governor to oversee Bihar too | Sakshi
Sakshi News home page

బెంగాల్ గవర్నర్కు బీహార్ బాధ్యతలు

Nov 23 2014 3:28 PM | Updated on Sep 2 2017 4:59 PM

పశ్చిమబెంగాల్ గవర్నర్ కైలాస్నాథ్ త్రిపాఠి అదనంగా బీహార్ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు.

 న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ గవర్నర్ కైలాస్నాథ్ త్రిపాఠి అదనంగా బీహార్ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్ ఈ మేరకు ప్రకటించింది.

బీహార్ ప్రస్తుత గవర్నర్ డీవై పాటిల్ పదవీకాలం ఈ నెల 26తో ముగియనుంది. దీంతో కొత్త గవర్నర్ను నియమించేంత వరకు బీహార్ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కైలాస్నాథ్ను ఆదేశించినట్టు రాష్ట్రపతి భవన్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement