అత్యాచారం, హత్యకేసులో ఏడుగురికి ఉరిశిక్ష | 7 get death for gangrape and murder of woman in Rohtak | Sakshi
Sakshi News home page

అత్యాచారం, హత్యకేసులో ఏడుగురికి ఉరిశిక్ష

Dec 21 2015 9:30 PM | Updated on Sep 3 2017 2:21 PM

అత్యాచారం, హత్యకేసులో ఏడుగురికి నిందితులకు రోహ్‌టక్‌ కోర్టు సోమవారం ఉరిశిక్ష విధించింది.

హర్యానా: అత్యాచారం, హత్యకేసులో ఏడుగురికి రోహ్‌టక్‌ కోర్టు సోమవారం ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో దోషులకు 1.75 లక్షల రూపాయల చొప్పున కోర్టు జరిమానా విధించింది. అయితే గత ఫిబ్రవరి 4న 28 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై ఎనిమిది మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన కోర్టు.. దోషులుగా తేలడంతో వారికి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కాగా, ఎనిమిది మంది దోషుల్లో ఒకరు అరెస్ట్‌ అనంతరం తప్పించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement